ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ చూపిస్తుంది.#గోరంట్ల#BringBackCBN2024 pic.twitter.com/dRYoxnJQN8

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 13, 2021