యువ #జర్నలిస్ట్ #మనోజ్ మృతి తీవ్ర మనోవేదన కలిగించింది. మనోజ్ ను బ్రతికించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయినా బ్రతికించుకోలేకపోయాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. pic.twitter.com/wBklKu4xDY

— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) June 7, 2020