సుప్రీంకోర్టు లో #RaghuramakrishnamRaju తనయుడు మరో పిటిషన్

తన తండ్రి పై కస్టడీలో జరిగిన దాడిని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్

ప్రతివాదులుగా AP CM #YSJaganReddy , AP CID అధికారులను చేర్చారు

— Ganesh K Gummalla (@DrGaneshkg) May 20, 2021