తెలుగుదేశం పేరు వింటేనే జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు వ‌ణికిపోతోంది. ప‌సుపు జెండా క‌నిపిస్తే వైసీపీకి కంటి మీద కునుకు ఉండ‌టం లేదు. మ‌హానాడు కోసం ఒంగోలు జంక్ష‌న్ల‌లో అలంక‌రించిన పసుపు తోరణాలను ఏ కార‌ణమూ చెప్ప‌కుండా మున్సిప‌ల్ అధికారులు మొత్తం తొలగించడం దుర్మార్గపు చర్య..#Mahanadu2022 pic.twitter.com/YpmRIxdUi3

— Damacharla JanardhanaRao (@DamacharlaMLA) May 25, 2022