రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారు.
ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మాత్రమే కాపాడగలరని గుర్తించారు. అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు.
వైసీపీ అంతానికి ఆరంభం ఇదే.
సైకో పోవాలి - సైకిల్ రావాలి . 2/2
#ByeByeJaganIn2024

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 17, 2023