సుబ్రహ్మణ్యం ను కొట్టి చంపి స్వయంగా తన కారు లోనే మృతుడి ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు.. ఇది ప్రమాదం కాదు కొట్టి చంపారు అని కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, దళిత సంఘాలు 1/3 pic.twitter.com/4YC5kSKeSz

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 22, 2022