రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కోవిడ్19 పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసు లకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970#APFightsCorona pic.twitter.com/g0kHgvEGai

— ArogyaAndhra (@ArogyaAndhra) April 28, 2020