వైసిపి ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన ర్యాంకీ కంపెనీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను తప్పించుకునేందుకు, లేని నష్టాలు చూపించింది. 1200 కోట్లు లెక్కల్లో చూపలేదని మా తనిఖీలో తేలింది. 300 కోట్ల మేర తప్పుడు లెక్కలు చూపించామని ఒప్పుకున్నారు. ఇంకా పరిశీలన జరుగుతోంది. - ఐటి శాఖ ప్రకటన pic.twitter.com/2skUmVJFQQ

— Ramesh Kandula (@iamkandula) July 9, 2021