ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి నేను ఒకటే చెప్పదలచుకున్నాను, ఇటువంటి హత్యా బెదిరింపులు మానుకుంటే మంచిది, జరిగిన ఈ సంఘటన వెనుక ఒకవేళ నిజంగా మీ ప్రమేయం లేకపోతే హిందూపూర్ పార్లమెంటు సభ్యడు గోరంట్ల మాధవ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.@AndhraPradeshCM pic.twitter.com/Wg6ov4Pu7O

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) August 3, 2021