గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ జెండా రంగులను తక్షణమే పాత రంగులలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారిని కోరుతున్నాను. ఈ రంగులు మార్చడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టవుతుంది.@AndhraPradeshCM pic.twitter.com/0bxjjZ61pU

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 1, 2021