రాష్ట్రంలో పెరుగుతున్న పన్నుల నుండి సామాన్య ప్రజలను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పలు రకాల పన్నుల వలన సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుంది. @AndhraPradeshCM pic.twitter.com/frmIfnLvKW

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 25, 2021