రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారిని కోరుతున్నాను. కరోనా కారణంగా ఇప్పటికే 20 రాష్ట్రాల విద్యాబోర్డులు తమ రాష్ట్రాలలో పరీక్షలను రద్దు చేశాయి. గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలి.@AndhraPradeshCM pic.twitter.com/CQUyaRIFJ4

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 23, 2021