రాష్ట్రంలో "జగనన్న క్యాంటీన్ల"ను ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది.

నిరాశ్రయులకు మరియు పేదవారికి మంచి ఆహారం అందించడం కోసం ఈ పథకాన్ని మహానేత డా. వై.యస్.రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను.@AndhraPradeshCM pic.twitter.com/RIxKrRcUjZ

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 22, 2021