పట్టభద్రులు వేయాల్సిన ఓట్లను 6, 7 తరగతుల వరకే చదువుకున్న వారు వేసేస్తున్నారు. ఈ రకంగా ఎన్ని దొంగ ఓట్లు సృష్టించారో చూడండి.  చదువులేని జగన్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అంటే అవగాహన లేకపోవచ్చు. కానీ అధికార యంత్రాంగానికి ఏమైంది?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/E9NJIWgVQr

— Telugu Desam Party (@JaiTDP) March 13, 2023