ఆంధ్రాలో మొత్తం గల్లంతు అయ్యింది, తెలంగాణా దూసుకుపోతుంది అంటున్నారు కేసీఆర్ గారు.

జగన్ రెడ్డి పుణ్యామా అని ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు అక్కడకు పోతున్నాయి. చివరకు ఇరిగేషన్ రంగం కూడా దెబ్బతింది. ప్రతి రంగం పతనం అయ్యింది.

ఇక్కడ గల్లంతు కాక ఏముంది ? pic.twitter.com/kVKEEicHyW

— Telugu Desam Party (@JaiTDP) July 21, 2021