ఆంధ్రాలో మొత్తం గల్లంతు అయ్యింది, తెలంగాణా దూసుకుపోతుంది అంటున్నారు కేసీఆర్ గారు.
— Telugu Desam Party (@JaiTDP) July 21, 2021
జగన్ రెడ్డి పుణ్యామా అని ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు అక్కడకు పోతున్నాయి. చివరకు ఇరిగేషన్ రంగం కూడా దెబ్బతింది. ప్రతి రంగం పతనం అయ్యింది.
ఇక్కడ గల్లంతు కాక ఏముంది ? pic.twitter.com/kVKEEicHyW