అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడే మానసిక లోపాలున్న వ్యక్తులు పాలకులైతే... ప్రజల పరిస్థితి ఏంటనేది ఆలోచించదగ్గ అంశమే. దాన్నే ఇతివృత్తంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ 'నేనున్నానంద స్వామి'గా చేసిన పేరడీ చూసి నవ్వుకోండి. pic.twitter.com/Fj7g0EzUtg
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2021