టీడీపీలో చేరిన భీమనాథం భరత్ రెడ్డి దంపతులు
— Telugu360 (@Telugu360) February 24, 2024
గుంటూరు సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి , కరస్పాండెంట్ శిరీష
ఇటీవలి కాలం వరకూ జగన్కు సన్నిహితులు
జగన్ మోసం చేయడంతో టీడీపీలో చేరిక #TDP #Lokesh pic.twitter.com/uL4JQFqGsJ