మహిళల్ని మహాశక్తులుగా తీర్చిదిద్దేందుకు టీడీపీ-జనసేన మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఉన్నతవిద్య అభ్యసించాలనుకున్న ఆడబిడ్డల కల నెరవేర్చేందుకు 'కలలకు రెక్కలు' పథకాన్ని రూపొందించారు. ఇంటర్ పూర్తయ్యాక దేశంలో ఎక్కడైనా నచ్చిన కోర్సులో చేరేందుకు విద్యార్థిని తీసుకునే… pic.twitter.com/T4RHGW1JjE
— Lokesh Nara (@naralokesh) March 8, 2024