ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా, సివిల్ కోర్టులు ఇక ఉండవు, మా జగన్ రెడ్డి ఇంటి పత్రాలు ఇస్తాడు అంటున్న ధర్మాన..
— Achanta Raja (@achantaraja) April 30, 2024
ఒకసారి ఇది మొత్తం వినండి, ఎంత భయంకరమైన చట్టమో... చేసింది అంతా చేసి, ఇప్పుడు నాకు సంబంధం లేదని నాటకాలు ఆడుతున్నాడు pic.twitter.com/QqrhUtiX0y