ఏలూరులో ఏర్పాటు చేసిన అన్న కాంటీన్లో భోజనం రుచికరంగా ఉంటుంది రూ 5 లకే భోజనం పేదలకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమములు మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాము. pic.twitter.com/4Mf5EuxlT7

— West Godavari District (@wgodavarigoap) August 23, 2018