తొలి రోజు సచివాలయంలో…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
ఆశీర్వచనాలు, అభినందనల మధ్య తొలి రోజు ప్రజా పాలన మొదలైంది.
పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజా పాలన కేంద్రంగా మారబోతోంది.
అభినందనలు తెలిపిన సహచర మంత్రులు, అధికార గణానికి ధన్యవాదాలు.#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/VvjxchETnC