ఒక వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే... ఆ నిందితుడిని జగన్ తన  పక్కన పెట్టుకుని తిరిగాడు. ఎంత కుల అహంకారం లేకపోతే జగన్ ఇలా చేస్తాడు! అందుకే దళితులు ఆలోచించాలి. తమను అంతం చేసే, అణచివేసే ప్రభుత్వం కావాలా? లేక భవిష్యత్తును ఇచ్చే ప్రభుత్వం కావాలా?#PrajaGalam pic.twitter.com/2zoMkjAU07

— N Chandrababu Naidu (@ncbn) April 21, 2024