తమ పిల్లలకు పసుపు కండువాలు వేసి తమతో పాటు ప్రజాగళం సభలకు తీసుకువస్తున్న తండ్రులను చూస్తే...  వారికి నా మీద ఉన్న నమ్మకం కనిపిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గుర్తొస్తుంది.#PrajaGalam#TDPJSPBJPWinning pic.twitter.com/Bqk07v0lml

— N Chandrababu Naidu (@ncbn) April 12, 2024