పల్నాడు పల్లెల్లో రాక్షస పాలకులు రక్తం పారించారు. మేము వచ్చాక నీళ్ళు పారిస్తాం!
— N Chandrababu Naidu (@ncbn) March 2, 2024
గత ప్రభుత్వంలో గోదావరి నీళ్ళు పట్టిసీమ ద్వారా కృష్ణాకు తెచ్చాము. త్వరలో వచ్చే ప్రజా ప్రభుత్వంలో... నదుల అనుసంధానంతో గోదావరి నీళ్లు సాగర్ కాలువకి తరలించి సాగునీటి కష్టాలు తీరుస్తాం!#RaaKadaliraa pic.twitter.com/Qmji5YDott