జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం!
— Lokesh Nara (@naralokesh) March 10, 2024
జగన్ ది దరిద్రపాదం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు,… pic.twitter.com/lBqTx4rbto