శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోన్న నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 800 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని లోకేష్ గారు హామీ ఇచ్చారు. pic.twitter.com/NxeETBmkvj

— Telugu Desam Party (@JaiTDP) April 7, 2023