చేబ్రోలు మండలం వేజండ్ల, సుద్దపల్లి, శలపాడు గ్రామాలలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన పంటను పరిశీలించి రైతులను పరామర్శించటం జరిగింది.
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) May 6, 2023
అధికారం అనుభవిస్తూ అక్రమ సంపాదనలో పడ్డ వైసిపి నాయకులు, స్థానిక శాసనసభ్యుడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే ఆలోచన కనీసం పరామర్శించి… pic.twitter.com/x5adB1MPNk