నాడు చంద్రబాబు ట్రాప్ లో పడకండి అని చెప్పిన సునీతమ్మ.. మరి ఇప్పుడు ఏమైంది..!
— YSR Congress Party (@YSRCParty) April 19, 2023
నేడు ఏకంగా వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు అయిన లాయర్ పోసాని వెంకటేశ్వర్లును నీ తరపు న్యాయవాదిగా పెట్టుకున్నావ్.. ఇప్పుడు నువ్వు బాబు ట్రాప్ లో పడుతున్నట్లు అనిపించట్లేదా pic.twitter.com/DkDEww4TH2