మందడం లో రైతుల ధర్నాకు మద్దతు గా పాల్గొన్న విట్ విద్యార్థులు.
— Tolivelugu Official (@Tolivelugu) December 22, 2019
మా ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారు. విద్యార్థులు.
ఒక రాజధాని పూర్తికాకుండా 3రాజధానులు అభివృద్ధి అసాధ్యం.
ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకు వరకు రైతులకు మద్దతు గా మేమూ పోరాడతాం.#Rajadhaniraitulu #Protests pic.twitter.com/uHWz5UjlRc