చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతితో ముగిసింది.

50 మంది రుత్విక్కులు శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. #Chandrababu pic.twitter.com/v0GV8sIg7V

— Telugu360 (@Telugu360) February 18, 2024