మూడు రాజధానుల బిల్లును ఉపసంహరిస్తూ నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన - ఈ సందర్భంగా మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలు, అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కల్లబొల్లి కబుర్లు తదితర ముఖ్య అంశాలపై మీడియా సమావేశం.https://t.co/yNsCalQQHp

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) November 23, 2021