ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఢిల్లీ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం కార్తీక దీపాలను వెలిగించి ఆ స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరియు అమరావతి రైతులకు న్యాయం జరగాలని ప్రార్ధించాను.🙏🏻 pic.twitter.com/0VM7NFIrZp

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) November 18, 2021