Jump to content

Movie tickets ki deadline


Recommended Posts

telugu360.com
ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో ఫిట్టింగ్ !


ఏపీలో అన్ని సినిమాల టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్ముతారు. అదీ కూడా ఏపీఎఫ్‌డీసీ ద్వారా. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా అమ్మిన డబ్బులు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. ఏ విషయం చెప్పకుండా ధియేటర్ల యజమానులు ఎంవోయూపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తోంది. లేకపోతే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం డబ్బులెప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు.

Link to comment
Share on other sites

9 hours ago, Mobile GOM said:

Raaja Kaaja 😂😂😂

aa cinema pedda manishi ni oka saari malli maa reds daggariki pampandi 😂🤣

అవసరం ఏముంది? ఇంతకు ముందే వెళ్లి డీల్ సెట్ చేసుకున్నాడుగా
 

C0E3D91F-F435-44AE-B152-3DC2B3DB3C5D.jpeg

Link to comment
Share on other sites

16 hours ago, rajanani said:

telugu360.com
ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో ఫిట్టింగ్ !


ఏపీలో అన్ని సినిమాల టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్ముతారు. అదీ కూడా ఏపీఎఫ్‌డీసీ ద్వారా. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా అమ్మిన డబ్బులు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. ఏ విషయం చెప్పకుండా ధియేటర్ల యజమానులు ఎంవోయూపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తోంది. లేకపోతే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం డబ్బులెప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు.

Ippudu idi aadayam ga chupinchi govt unko 5k crores bonds release cheyyabothundi

Producers ika sachaare money govt eppudu pay chesthe appudu teesukovaali

Link to comment
Share on other sites

10 hours ago, r_sk said:

Cha….only 1 r 2 years left…. ilanti schemes/plans enno miss avuthaamemo…..

Trust ap public

Okka WhatsApp message chalu

Producers, exhibitors, distributors 99% oke caste....mana jagan anna vallani Pindi Pindi chesi dobbitadu. Manaki kuda mana oorilo exhibit rights teesukune chance vastundi....Raja kaja 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...