Jump to content

వెనుకబడిన జిల్లాలకు అన్యాయం - బాలకృష్ణ


Ramesh39

Recommended Posts

వెనుకబడిన జిల్లాలకు అన్యాయం 
25ap-state5a.jpg

హిందూపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరుగుతోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.  లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు నుంచి సైకిల్‌ర్యాలీ ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు వెంటరాగా కొడికొండ చెక్‌పోస్టు నుంచి లేపాక్షి నంది విగ్రహం వరకు 14 కి.మీ. ఎక్కడా ఆపకుండా 50 నిమిషాల్లో చేరుకున్నారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...