Jump to content

శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు,బాలకృష్ణ కుటుంబం


Ramesh39

Recommended Posts

 

0922282103BRK60A.JPG

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు ఇస్తకఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 నుంచి స్వామివారి దర్శనానికి  వెళ్లారు.

చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా మంగళవారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తకోటికి ఒకరోజు అన్న ప్రసాదాల వితరణకు అయ్యే ఖర్చు మొత్తం రూ.26లక్షలను దేవాన్ష్ పేరిటి తితిదే విరాళంగా అందించనున్నారు.  అనంతరం ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి తిరుగు పయనం కానున్నారు.

0922552103BRK60B.JPG

0923022103BRK60C.JPG

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...