Jump to content

Chittoor - Nayudupeta Six lane highway


Recommended Posts

  • 2 months later...
  • 4 weeks later...

Ippudu ee extension ela?

Karnataka Border nundi chittur varaku Bangalore-Chennai carridor lo part aa?

Chittur to Tirupathi ippudu vunna road kaakunda separate new line vesthaara? Last time aa road extension works chittur varake vunnayi... After chittur no works going on towards tirupathi.

Edoti chesi KA-Naidupeta atleast 4 lanes vesthe maaku easy avuddi... Easily saves 2 hrs journey time

Link to comment
Share on other sites

53 minutes ago, Nandamuri Rulz said:

Ippudu ee extension ela?

Karnataka Border nundi chittur varaku Bangalore-Chennai carridor lo part aa?

Chittur to Tirupathi ippudu vunna road kaakunda separate new line vesthaara? Last time aa road extension works chittur varake vunnayi... After chittur no works going on towards tirupathi.

Edoti chesi KA-Naidupeta atleast 4 lanes vesthe maaku easy avuddi... Easily saves 2 hrs journey time

chittoor ki itu prakkanee bangalore road ni divert chesi kanipakam - puthalapattu - tirupathi - Naidupet road ni 6 lane chestunnaaru. it will take another year to commence the work. At present they finished survey and preparing for acquisition. 

Link to comment
Share on other sites

5 hours ago, Nandamuri Rulz said:

Ippudu ee extension ela?

Karnataka Border nundi chittur varaku Bangalore-Chennai carridor lo part aa?

Chittur to Tirupathi ippudu vunna road kaakunda separate new line vesthaara? Last time aa road extension works chittur varake vunnayi... After chittur no works going on towards tirupathi.

Edoti chesi KA-Naidupeta atleast 4 lanes vesthe maaku easy avuddi... Easily saves 2 hrs journey time

Adhi veru Bangalore chennai expressway hoskota nundi separate ga veltundi last Dec lo start kavalsina works gujju PM daddamma siddu panikimalina palani valla nobody is talking about it

Link to comment
Share on other sites

8 hours ago, Cyclist said:

chittoor ki itu prakkanee bangalore road ni divert chesi kanipakam - puthalapattu - tirupathi - Naidupet road ni 6 lane chestunnaaru. it will take another year to commence the work. At present they finished survey and preparing for acquisition. 

Ayithe ippudu jaruguthunna works bang - chennai corridor lo part aa?

Link to comment
Share on other sites

Guest Urban Legend
On 1/14/2018 at 11:50 AM, Nandamuri Rulz said:

Travelled yesterday again .. too too fast ga going on works..  KA border side road veyadam kuda started

:shakehands:

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
Guest Urban Legend
On 1/14/2018 at 11:50 AM, Nandamuri Rulz said:

Travelled yesterday again .. too too fast ga going on works..  KA border side road veyadam kuda started

nuvvu cheppey road

 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
10 hours ago, Nandamuri Rulz said:

Karnataka border to Palamaneru road completed aa? Edoti chesi ee Karnataka border to Naidupeta highway varaku road extend chesthe bangalore techies, private travels owners aasissulu vuntayi cbn ki

Ok

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విస్తరణలో ముందడుగు! 
చిత్తూరు- తిరుపతి రహదారి 
విస్తరణ పరిహారం ప్రకటన 
రెండు నెలల్లో నిర్వాసితుల ఖాతాల్లో నిధులు 
ఈనాడు డిజిటల్‌- చిత్తూరు

ctr-gen1a.jpg

చిత్తూరు- నాయుడుపేట రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల భూసమీకరణపై అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. తాజాగా ఈ ప్రక్రియ పూర్తయ్యింది. జేసీ గిరీష ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి.. పరిహారం ప్రకటించారు. వారి నుంచి భూములకు సంబంధించిన రికార్డులను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు  అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదంతా రెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. 
*  మార్గం: చిత్తూరు- నాయుడుపేట 
*  ప్రస్తుత దశ: చిత్తూరు- తిరుపతి, 61 కి.మీలు 3జీ ఎంక్వైరీ పూర్తి, పరిహారం ప్రకటన 
*  24 గ్రామాలకు చెందిన 685 ఎకరాల భూమి సమీకరణ 
*  ఎకరాకు కనిష్ఠంగా రూ.30 లక్షలు.. గరిష్ఠంగా 80 లక్షల ప్రకటన

చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు రెండు ప్యాకేజీలుగా ఆరు వరుసల విస్తరణ చేపట్టారు. ఇందులో చిత్తూరు- తిరుపతి ప్యాకేజీ విషయంలో ప్రగతి కనిపిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు 3జీ ఎంక్వైరీ పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో ఆయా నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు. ఈ మేరకు జేసీ గిరీష కొంతకాలంగా ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశమై పరిహారాన్ని ప్రకటించారు. చిత్తూరు శివారు విశ్వేశ్వరయ్య కూడలి నుంచి ప్రారంభమై రంగంపేట క్రాస్‌ వరకు 17.8 కి.మీల మేర ఓ బైపాస్‌(కాణిపాకం బైపాస్‌), పనపాకం నుంచి ముంగిలిపట్టు వరకు 7 కి.మీల మేర మరో బైపాస్‌ (కాశిపెంట్ల బైపాస్‌) మార్గాలను కొత్తగా నిర్మించనున్నారు. కాణిపాకం బైపాస్‌లో దాదాపు 7 గ్రామాలకు చెందిన 200 ఎకరాలు భూ సేకరణలో పోతుంది. ఇక్కడ ఎకరా రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.  కాశిపెంట్ల బైపాస్‌లో కోల్పోయే 70 ఎకరాల్లో ఎకరాకు రూ.25 లక్షల చొప్పున నిర్ణయించారు.  జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ ఆ ప్రాంతాన్ని బట్టి మారిపోతోంది. ఎకరా కనీసం రూ.30 లక్షలుగా ఉంటే.. చంద్రగిరి లాంటి ప్రాంతాల్లో ఎకరా రూ.82 లక్షల వరకు ప్రకటించారు. మార్కెట్‌ విలువకు 2.5 రెట్లు అధికంగా జతచేసి పరిహారం నిర్ణయించారు. దీంతో పాటు ఈ రహదారి విస్తరణలో దాదాపు 170 నిర్మాణాలను కూడా తొలగించాల్సి వస్తోంది. వీటికి కూడా 2.5 రెట్లు పరిహారం ఇవ్వనున్నారు. పోరంబోకు స్థలాల్లోని నిర్మాణాలకు వాస్తవ మార్కెట్‌ ధరను (2.5 రెట్లు పరిహారం ఉండదు) ఇవ్వనున్నారు. ఇప్పటికే రైతులు తమ రికార్డులను ఆయా తహసీల్దార్ల కార్యాలయాల్లో అందించారు.

రికార్డులు త్వరగా ఇస్తే పరిహారం 
చిత్తూరు- తిరుపతి వరకు ఆరు వరుసల రహదారి విస్తరణలో భూములు, ఆస్తులు కోల్పోయే నిర్వాసితులు రికార్డులను ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రాంతాన్ని బట్టి, రైతుల అభిప్రాయాలు సేకరించి.. పరిహారం ప్రకటించాం. ఎంత త్వరగా రికార్డులు అందిస్తే.. అంతే త్వరగా ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతుంది. పలువురు రికార్డులు అందించారు. ఇప్పటికీ అందించని వారు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో వెంటనే ఇవ్వండి. సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా రెండు నెలల్లో 90శాతం పరిహారం ఆయా ఖాతాల్లో జమ చేస్తాం.

 -గిరీష, జేసీ, చిత్తూరు
Link to comment
Share on other sites

1 hour ago, rk09 said:
విస్తరణలో ముందడుగు! 
చిత్తూరు- తిరుపతి రహదారి 
విస్తరణ పరిహారం ప్రకటన 
రెండు నెలల్లో నిర్వాసితుల ఖాతాల్లో నిధులు 
ఈనాడు డిజిటల్‌- చిత్తూరు

ctr-gen1a.jpg

చిత్తూరు- నాయుడుపేట రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల భూసమీకరణపై అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. తాజాగా ఈ ప్రక్రియ పూర్తయ్యింది. జేసీ గిరీష ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి.. పరిహారం ప్రకటించారు. వారి నుంచి భూములకు సంబంధించిన రికార్డులను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు  అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదంతా రెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. 
*  మార్గం: చిత్తూరు- నాయుడుపేట 
*  ప్రస్తుత దశ: చిత్తూరు- తిరుపతి, 61 కి.మీలు 3జీ ఎంక్వైరీ పూర్తి, పరిహారం ప్రకటన 
*  24 గ్రామాలకు చెందిన 685 ఎకరాల భూమి సమీకరణ 
*  ఎకరాకు కనిష్ఠంగా రూ.30 లక్షలు.. గరిష్ఠంగా 80 లక్షల ప్రకటన

చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు రెండు ప్యాకేజీలుగా ఆరు వరుసల విస్తరణ చేపట్టారు. ఇందులో చిత్తూరు- తిరుపతి ప్యాకేజీ విషయంలో ప్రగతి కనిపిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు 3జీ ఎంక్వైరీ పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో ఆయా నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు. ఈ మేరకు జేసీ గిరీష కొంతకాలంగా ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశమై పరిహారాన్ని ప్రకటించారు. చిత్తూరు శివారు విశ్వేశ్వరయ్య కూడలి నుంచి ప్రారంభమై రంగంపేట క్రాస్‌ వరకు 17.8 కి.మీల మేర ఓ బైపాస్‌(కాణిపాకం బైపాస్‌), పనపాకం నుంచి ముంగిలిపట్టు వరకు 7 కి.మీల మేర మరో బైపాస్‌ (కాశిపెంట్ల బైపాస్‌) మార్గాలను కొత్తగా నిర్మించనున్నారు. కాణిపాకం బైపాస్‌లో దాదాపు 7 గ్రామాలకు చెందిన 200 ఎకరాలు భూ సేకరణలో పోతుంది. ఇక్కడ ఎకరా రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.  కాశిపెంట్ల బైపాస్‌లో కోల్పోయే 70 ఎకరాల్లో ఎకరాకు రూ.25 లక్షల చొప్పున నిర్ణయించారు.  జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ ఆ ప్రాంతాన్ని బట్టి మారిపోతోంది. ఎకరా కనీసం రూ.30 లక్షలుగా ఉంటే.. చంద్రగిరి లాంటి ప్రాంతాల్లో ఎకరా రూ.82 లక్షల వరకు ప్రకటించారు. మార్కెట్‌ విలువకు 2.5 రెట్లు అధికంగా జతచేసి పరిహారం నిర్ణయించారు. దీంతో పాటు ఈ రహదారి విస్తరణలో దాదాపు 170 నిర్మాణాలను కూడా తొలగించాల్సి వస్తోంది. వీటికి కూడా 2.5 రెట్లు పరిహారం ఇవ్వనున్నారు. పోరంబోకు స్థలాల్లోని నిర్మాణాలకు వాస్తవ మార్కెట్‌ ధరను (2.5 రెట్లు పరిహారం ఉండదు) ఇవ్వనున్నారు. ఇప్పటికే రైతులు తమ రికార్డులను ఆయా తహసీల్దార్ల కార్యాలయాల్లో అందించారు.

రికార్డులు త్వరగా ఇస్తే పరిహారం 
చిత్తూరు- తిరుపతి వరకు ఆరు వరుసల రహదారి విస్తరణలో భూములు, ఆస్తులు కోల్పోయే నిర్వాసితులు రికార్డులను ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రాంతాన్ని బట్టి, రైతుల అభిప్రాయాలు సేకరించి.. పరిహారం ప్రకటించాం. ఎంత త్వరగా రికార్డులు అందిస్తే.. అంతే త్వరగా ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతుంది. పలువురు రికార్డులు అందించారు. ఇప్పటికీ అందించని వారు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో వెంటనే ఇవ్వండి. సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా రెండు నెలల్లో 90శాతం పరిహారం ఆయా ఖాతాల్లో జమ చేస్తాం.

 -గిరీష, జేసీ, చిత్తూరు

@rayapati9999 denkaav ga 80 lakhs ekaraniki... :damn:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...