e news nijame na ?   అమరావతికి దూరమవుతున్న ఫాక్స్ కాన్. రాకుండా అడ్డుకుంటున్న మోడీ? ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్ కాన్ భారతదేశంలో 30 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటుకు యోచిస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు వల్ల లక్షకు పైగా ఉద్యోగాలొస్తాయి. చాలా రాష్ర్టాలను పరిశీలించిన కంపెనీ పెద్దలు ఎపి వైపు మొగ్గారు. అమరావతిలో తమ ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఎపి సీఎం చంద్రబాబు కూడా అమరావతి సమీపంలో భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఫాక్స్ కాన్ ప్ల