Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag IT

Featured Replies

  • Replies 742
  • Views 80.7k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • 2 weeks later...

IT minister palle ragunathreddy gaari gurinchi yevarikanna informatin unte veyyandi

 

His background, experience etc. IT ministry & team ni koddiga young blood ki isthe baaguntadhi ani naa opinion

 

except IT, anni fields lo AP manchi progress put up chesindhi! There are some key areas which are grossly neglected....not sure why they aren't being addressed!

  • 2 weeks later...
  • Author

విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో పీపీపీ పద్ధతిలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణం.. ప్రభుత్వం ద్వారా మినిమం రెంటల్ గ్యారంటీ.. 6 నెలల నుంచి ఏడాదిలోపు టవర్ల నిర్మాణం..

  • Author
విశాఖలో ఐటి సంస్థల స్థాపనపై నిర్లక్ష్యమెందుకు?
 
  • అధికారులను నిలదీసిన ఐటి మంత్రి రఘునాథ రెడ్డి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): విశాఖలో పేరొందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) సంస్థలు.. కార్యకలాపాలను స్థాపిస్తామంటూ ముందుకు వస్తే కార్యరూపమయ్యేలా చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. సచివాలయంలో శనివారం ఐటి శాఖ ప్రగతిపై మంత్రి రఘునాథరెడ్డి సమీక్షను నిర్వహించారు. ఐటి శాఖ పనితీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐటి సలహాదారులు జెఎ చౌదరి, సత్యనారాయణ, కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా పర్యటన సందర్భంగా 63, విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 40 ఐటి కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. ఈ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా ఎందుకు ప్రయత్నించలేదని అధికారులను నిలదీశారు. ఐటి కంపెనీలు స్థాపిస్తామంటూ ముందుకు వస్తున్న సంస్థల పట్ల మర్యాద పాటించకుండా కసురుకుంటే ఎలా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటి కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే కనీసం నాలుగు ప్రపంచ స్థాయి ఐటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Budvel, Hyderabad lo data analytics center planning anta ga mana mukkodu....veedi eshalu mari limit daatuthunnayi baa. ikkada CBN anounce sesthe akkada just name change sesi anouncing aa?  :laughing:  :laughing:

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.