Jump to content

mamalini avaru apalarru


maa simham

Recommended Posts

మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు: చిరంజీవి

చిరు సభ పై తొలిగిన మేఘాలు

 

 

 

 

 

 

తిరుపతి లో ని అవిలాల మైదానం లో జరగనున్న సభ ను ఆపాలంటు కొందరు చేసిన ప్రయత్నాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. నిరభ్యంతరం గా సభ ను జరుపుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది.

 

స్థలం లో శాశ్వత నిర్మాణాలు ఏవీ జరపటం లేదు అని చిరంజీవి తరఫు న్యాయవాది తెలిపిన తరవాత కోర్టు అనుమతి లభించింది. దీనిపై చిరంజీవి వ్యాఖ్యానిస్తు 26న జరగాల్సిన సభ ను ఎవరు ఆపలేరు అని అన్నారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...