బిసి కార్పొరేషన్ ద్వారా అగ్రకుల పేదలకు వ్యాపార ప్రోత్సాహం కింద 2 లక్షల లోన్
(అందులో ఒక లక్ష సబ్సిడీ-ఆ లక్షకట్టనవసరం లేదు)
ఇది కదా సమానత్వంకి సరైన అర్ధం ఇది..
రాజ్యాంగం కూడా న్యాయం చేయలేని వర్గాలకు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరిగేలా...
బ్రాహ్మణ,కాపులకు కార్పొరేషన్లు...
ఇప్పుడు అగ్రకుల పేదలకు వ్యాపార ప్రోత్సాహకం..
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు ఈ పథకానికి అర్హులు. మీ జిల్లాలో కాని ఆన్లైన్ లో కాని అప్లై చేసుకోని రాయితీ పొందగలరు..
cannot upload the GO image