Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,007
  • Joined

  • Last visited

  • Days Won

    11

Reputation Activity

  1. Like
    Siddhugwotham got a reaction from sonykongara in Krishna District   
    antha avasaram ledu... MLC ivvvochhu...
  2. Haha
    Siddhugwotham reacted to Mobile GOM in Thaagubothu Dora   
    😂😂
  3. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in AP Pre poll surveys   
    This will be interesting fight this time...
    It's Kotla VS Buggana
  4. Like
    Siddhugwotham got a reaction from Nfan from 1982 in AP Pre poll surveys   
    If bjp is in alliance TDP win with narrow majority or else ycp win
  5. Haha
    Siddhugwotham got a reaction from Mobile GOM in Andhra Pradesh Elections   
    జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 
    జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది
  6. Like
    Siddhugwotham got a reaction from baggie in Inside info   
    Kastame 
  7. Haha
    Siddhugwotham got a reaction from baggie in Andhra Pradesh Elections   
    జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 
    జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది
  8. Haha
    Siddhugwotham got a reaction from Flash in Andhra Pradesh Elections   
    జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 
    జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది
  9. Haha
    Siddhugwotham reacted to chanu@ntrfan in ** Yatra 2 **   
    Yeah......Here is the review..............
     
     
  10. Love
    Siddhugwotham reacted to KING007 in 25 years for SeetharamaRaju NAG ❤️‍🔥 Haranna   
    Nirmalamma villanism super le 
  11. Haha
    Siddhugwotham reacted to vk_hyd in BHAGAVANTH KESARI - NBK 108   
  12. Like
    Siddhugwotham reacted to kiran319 in Nellore   
    Somireddy ki constituency lo konchem sympathy undi. Gelichina Gelavocchu
  13. Like
    Siddhugwotham got a reaction from Uravakonda in Randa   
    KCR ki Congress galavadam kanna RR CM avadame yekkuva frustration....
  14. Haha
    Siddhugwotham got a reaction from Mobile GOM in Pink Files   
    ’’కాళ్ల నొప్పి అంటూ అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవద్దు. నీకున్న నొప్పి ఏంటో నాకు తెలుసు’’ అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. Too much ragging...      
  15. Like
    Siddhugwotham reacted to vk_hyd in CBN Stories   
  16. Like
    Siddhugwotham got a reaction from sonykongara in జనసేనకి 22 MLA, ప్లస్ 2 MP సీట్లు?   
    vaadi mummy.... light ...
  17. Like
  18. Haha
    Siddhugwotham reacted to akhil ch in Randa   
    Randa gadu Anta
  19. Like
    Siddhugwotham got a reaction from sonykongara in జనసేనకి 22 MLA, ప్లస్ 2 MP సీట్లు?   
    They means Fans and Cadre but here common voter or neutral voter decision is important....  90% common voter (not related to any party) prefer to vote against YSRCP...
  20. Like
  21. Like
    Siddhugwotham got a reaction from sonykongara in TDP RS candidate Kambhampati Rammohan?   
    త్వరలో ఎన్నికలు జరుగబోతున్న మూడు రాజ్యసభ సీట్లను వైసీపికి ఉన్న ఎమ్మెల్యేల బలంతో అవలీలగా గెలుచుకోగలదు. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగబోతున్న ఈ ఎన్నికలను టిడిపి ‘గేమ్ చేంజర్‌’గా మార్చుకోవాలని భావిస్తోంది. ఒక్కో ఎంపీని గెలిపించుకునేందుకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్ టిడిపిని వీడి వైసీపిలో చేరారు.
    గత ఏడాది వైసీపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి, ఆనం రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వచ్చి టిడిపిలో చేరారు. తాజాగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరలో టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక టిడిపి వద్ద 23-24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనుక కనీసం మరో 20-22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ను బరిలో దించబోతోంది!
    జగన్మోహన్‌ రెడ్డి వైసీపిలో చేస్తున్న మార్పులు చేర్పులతో ఆ పార్టీలో 10-12 మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్‌లోకి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు కాకుండా మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. అంటే సుమారు 20-25 మంది అవసరంకాగా అంతకంటే ఎక్కువ మందినే కూడగట్టగలమని టిడిపి నేతలు నమ్మకంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే టిడిపి తరపున కంభంపాటి రామ్మోహన్‌ను బరిలో దించుతున్నట్లు భావించవచ్చు.
    ఒకవేళ ఈ ఎన్నికలలో కంభంపాటి రామ్మోహన్‌కు వైసీపి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించుకుని గెలిపించుకోగలిగితే, ఇది జగన్మోహన్‌ రెడ్డికి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. పార్టీలో అంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, పార్టీని వీడే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.
    గత ఏడాది జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు వైసీపి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 27న జరుగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో కూడా అదేవిదంగా ఒక్క టిడిపి అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైసీపి కోట బీటలు వారే ప్రమాదం ఉంటుంది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
  22. Like
    Siddhugwotham got a reaction from LION_NTR in TDP RS candidate Kambhampati Rammohan?   
    త్వరలో ఎన్నికలు జరుగబోతున్న మూడు రాజ్యసభ సీట్లను వైసీపికి ఉన్న ఎమ్మెల్యేల బలంతో అవలీలగా గెలుచుకోగలదు. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగబోతున్న ఈ ఎన్నికలను టిడిపి ‘గేమ్ చేంజర్‌’గా మార్చుకోవాలని భావిస్తోంది. ఒక్కో ఎంపీని గెలిపించుకునేందుకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్ టిడిపిని వీడి వైసీపిలో చేరారు.
    గత ఏడాది వైసీపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి, ఆనం రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వచ్చి టిడిపిలో చేరారు. తాజాగా సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరలో టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. కనుక టిడిపి వద్ద 23-24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనుక కనీసం మరో 20-22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ఈ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ను బరిలో దించబోతోంది!
    జగన్మోహన్‌ రెడ్డి వైసీపిలో చేస్తున్న మార్పులు చేర్పులతో ఆ పార్టీలో 10-12 మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్‌లోకి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు కాకుండా మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. అంటే సుమారు 20-25 మంది అవసరంకాగా అంతకంటే ఎక్కువ మందినే కూడగట్టగలమని టిడిపి నేతలు నమ్మకంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే టిడిపి తరపున కంభంపాటి రామ్మోహన్‌ను బరిలో దించుతున్నట్లు భావించవచ్చు.
    ఒకవేళ ఈ ఎన్నికలలో కంభంపాటి రామ్మోహన్‌కు వైసీపి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించుకుని గెలిపించుకోగలిగితే, ఇది జగన్మోహన్‌ రెడ్డికి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. పార్టీలో అంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, పార్టీని వీడే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.
    గత ఏడాది జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు వైసీపి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 27న జరుగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో కూడా అదేవిదంగా ఒక్క టిడిపి అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైసీపి కోట బీటలు వారే ప్రమాదం ఉంటుంది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
  23. Love
    Siddhugwotham reacted to Rajesh_NBK in Kurnool   
    No few people I know them..tadipatri lanti seat lo kuda anukunnanta anti ledu..10k tho gelovochu emo jc town majority valla rural pota poti una
  24. Haha
    Siddhugwotham got a reaction from mahi101987 in Andhra Pradesh Elections   
    బాపట్ల పార్లమెంటు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి .
  25. Haha
    Siddhugwotham got a reaction from Mobile GOM in Andhra Pradesh Elections   
    బాపట్ల పార్లమెంటు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి .
×
×
  • Create New...