Biggest donar so far !! నారిశెట్టి పుల్లయ్య గారు
http://www.andhrajyothy.com/artical?SID=569778
రాజధానికి రోజుకూలీ విరాళం! 26-04-2018 04:46:11
అమరావతి/ఉండవల్లి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కుల్లికోళ్లకి చెందిన నారిశెట్టి పుల్లయ్య అనే రోజు కూలీ రూ.22,210 విరాళంగా ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గల గ్రీవెన్స్ హాలులో ఈ మొత్తానికి చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబు ఆశయసాధనలో భాగస్వాముడిని కావాలనే తాను దాచుకున్న సొమ్మును రాజధానికి ఇచ్చినట్టు పుల్లయ్య చెప్పారు.