Jump to content

KaNTRhi

Members
  • Posts

    28,462
  • Joined

  • Days Won

    3

Posts posted by KaNTRhi

  1. 15 minutes ago, kishbab said:

     road kinda land pokunda unte chalu..automatic ga rate vastundi.peg marking aythe artham avtdi situation.

    irrespective of these..e road mida povalante especially bike mida terror...last year oka lady maa relative spot dead RTC bus kotti

    Night journey chala kastam le SAP to Guntur stretch.. finally expanding

  2. 2 hours ago, sonykongara said:

    హైకోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన 
    ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల బృందం రాక 
    నేలపాడు వైపే మొగ్గు! 

    ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తాత్కాలిక భవనాలను పరిశీలించేందుకు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. దూర విద్య కేంద్రం భవనాలను, వర్సిటీ పక్కనే ఓ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన విల్లాలను, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలోని నిమ్రా ఇంజినీరింగు కళాశాల భవనాలను పరిశీలించింది. రాజధానిలో ఏపీ ప్రభుత్వం న్యాయ నగరం నిర్మాణం కోసం నేలపాడులో ప్రతిపాదించిన భూములను చూసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. వెంట సభ్యులు జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉన్నారు.
    ఏఎన్‌యూపై విముఖత? 
    దూరవిద్య భవనానికి అతి సమీపంలోనే బాలికల వసతిగృహాలు ఉన్నాయని తెలుసుకున్న న్యాయమూర్తులు ఇక్కడ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తే వారికి అసౌకర్యం కలుగుతుందని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. దూరవిద్య కేంద్రం భవనం 1.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని వర్సిటీ అధికారులు తెలియజేశారు. కనీసం హైకోర్టును నడపటానికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు,   25 హాళ్లు ఉండాలని, అన్ని వసతులు సమకూరవనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రెయిన్‌ ట్రీ పార్కు భవనాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ పరిశీలించింది.
    నేలపాడు ప్రతిపాదనలు ఇలా... 
    నేలపాడులో తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని 4 ఎకరాల్లో కేవలం ఆర్నెల్లలో నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తామని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పక్కా భవనాలు నిర్మించాక భవనాల్లో పరిపాలనా ట్రైబ్యునల్‌ వంటివి ఏర్పాటు చేసుకుని వినియోగించుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. కమిటీ వెంట గుంటూరు కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయారావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

    Ee Tatkalika HC gola endi :kick:

  3. 2 minutes ago, swarnandhra said:

    asalu high court division ye anavasram, daaniki malli inko temporary building aa. antha desparate ga division kavalanukunte Mukkodino, pushpalano pay cheyyamanandi. manaki enduku antha durada.

    +11111 2019 tharuvatha emaina chesthe best.. 

  4. 41 minutes ago, sonykongara said:

    తాత్కాలిక హైకోర్టు నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
    31-01-2018 19:40:55

    అమరావతి: రూ.108 కోట్ల వ్యయంతో నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్ణయం చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జీప్లస్‌-2 పద్ధతిలో నాలుగు ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రధాన న్యాయమూర్తికి 2వేల చదరపు అడుగుల్లో కోర్టు, వెయ్యి చదరపు అడుగుల చొప్పున 18 కోర్టు హాళ్లు నిర్మించాలని సూచించారు. ఈ పనులన్నీ 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

    Ussh.. deniki 108 c petti.. Temporary vi kattinchadam.. Center emaina isthada aa funds :kick:

  5. 3 hours ago, swarnandhra said:
    గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకే
    04-01-2018 03:15:03
     
    • దీనికోసం ఏపీకి నిధులివ్వలేదు: కేంద్రం
    అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని 2017 జూన్‌ 2నుంచే తెలంగాణకు పూర్తిగా అప్పగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని తెలిపింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ ఆహిర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ సిబ్బంది కేటాయింపు పూర్తయినట్లు పేర్కొన్నారు.

    Mari appude KVP saab.. adagochu ga eppudu allocate chesthunnaru funds ani :kick:

  6. 1 hour ago, sonykongara said:

    ఏసీజేకు సీఎం లేఖ 
    అందజేసిన ఏపీ ఏజీ 
    భవనాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని కోరిన ముఖ్యమంత్రి 
    నేడు న్యాయమూర్తుల సమావేశం
    ఈనాడు, హైదరాబాద్‌: అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను గత శనివారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ అందజేశారు. అమరావతి పరిధిలో ఏపీ శాశ్వత హైకోర్టును ఈ ఏడాది జూన్‌ నుంచి తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రెండు, మూడు భవనాలను ప్రభుత్వం గుర్తించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత భవనాల పరిశీలనకు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు.  కమిటీ జనవరి రెండో వారంలోపు పరిశీలించి నెలాఖరుకల్లా సూచనలు చేస్తే ఎంపిక చేసిన భవనానికి తగిన మార్పుచేర్పులు చేయనున్నామని పేర్కొన్నారు. ఆ భవనాన్ని అన్ని సౌకర్యాలతో ఏప్రిల్‌ చివరినాటికి అందిస్తామని, మే నెలలో తరలింపు ప్రక్రియ చేపట్టి జూన్‌ రెండో తేదీ నుంచి న్యాయస్థానం పనిచేయడానికి సిద్ధం చేస్తామని వివరించారు. అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణానికి అప్పటి ఏసీజే ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. శాశ్వత భవన నిర్మాణానికి సమయం పడుతున్నందున తాత్కాలిక భవనాల్ని గుర్తించామని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టును అమరావతి ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను లేఖలో తెలిపారు. వేసవి సెలవుల్లో తరలింపు ప్రక్రియ చేపడితే ఇబ్బందులు తలెత్తవని ప్రస్తావించారు.  లేఖ అందిన నేపథ్యంలో బుధవారం ఏసీజేతో సహా హైకోర్టు న్యాయమూర్తులందరితో (ఫుల్‌ కోర్టు) సమావేశం  జరగనుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై తమ అభిప్రాయాల్ని తీసుకోవాలని ఏపీ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు ఏసీజేను కోరగా వినతి సమర్పించాలని వారికి ఆయన సూచించారు. ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కేంద్రం న్యాయమూర్తులను విభజించిన సంగతి తెలిసిందే.

    Idi kanukuna jarigithe.. TG nunchi AP ki ravalsindi edi raadu.. :blink:

  7. 11 hours ago, sonykongara said:

    అమరావతిలో హైకోర్టు! 
    ఏర్పాటుకు రంగం సిద్ధం 
    నేడు పూర్తి కానున్న కీలక ప్రక్రియ 
    తాత్కాలిక సీజేకు అందనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ 
    ఈనాడు - హైదరాబాద్‌ 

    అమరావతిలో ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మే నాటికి అన్నీ సిద్ధంచేసి జూన్‌ కల్లా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇందుకు ప్రతిపాదించిన రెండు, మూడు భవనాల్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కోరుతూ సిద్ధం చేసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసినట్లు తెలిసింది. అంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆ లేఖను గురువారం(నేడు) ఏసీజేకు అందజేయనున్నట్లు సమాచారం. శాశ్వత హైకోర్టుకు సంబంధించిన నమూనా ఖరారు తుది దశలో ఉంది. శాశ్వత భవన నిర్మాణం మొదలు పెట్టాక.. పూర్తి చేయడానికి పదహారు నెలలు పడుతుందనేది ఓ అంచనా. ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కక్షిదారులు అక్కడకి వెళ్లాల్సి  వస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టును అమరావతి పరిధిలోని తాత్కాలిక భవనంలో ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.
    ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కేంద్రప్రభుత్వం న్యాయమూర్తులను విభజించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తులను నిర్ధారించారు. 60:40 నిష్పత్తిలో ఏపీకి 37 మంది, తెలంగాణకు 24 మంది న్యాయమూర్తులను ఖరారు చేశారు.
    ఉమ్మడి హైకోర్టులో ప్రసుత్తం పనిచేస్తున్న 31 మంది న్యాయమూర్తుల్లో 17 మందిని ఏపీకి, 12 మందిని తెలంగాణకు కేటాయించారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ప్రస్తుతం కేరళ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ దామా శేషాద్రినాయుడును ఏపీకే కేటాయించారు. త్వరలో ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాసిన లేఖను అందుకన్నాక ఏసీజే.. ఆ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చిస్తారు. హైకోర్టు బిల్డింగ్‌ కమిటీ.. ఏపీ సర్కారు ప్రతిపాదించిన భవనాల్ని చూసొచ్చి వాటిలో మార్పులుంటే సూచిస్తుంది. హైకోర్టు తరలింపునకు అంతా సిద్ధమైతే కేంద్ర మంత్రివర్గ అనుమతితో రాష్ట్రపతి ప్రకటన జారీచేస్తారు.
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు 
    జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఏ.రామలింగేశ్వరరావు, జస్టిస్‌ దామా శేషాద్రినాయుడు(ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నారు), జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎ.శంకరనారాయణ, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ జి.ఉమాదేవి, జస్టిస్‌ ఎన్‌.బాలయోగి, జస్టిస్‌ టి.రజనీ, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావు.
    తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు 
    జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌, జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌.

    Enduku antha tondara.. HC hyd lo untene AP ki melu.. TG tho migilina issues solve chesukovachu..Schedule 9 asthulu panchaka kani.. Seperate HC ki oppukokidadu AP..

  8. 8 hours ago, AnnaGaru said:

    CM Launched
    Amaravati WebGIS
    Amaravati Blockchain Asset Management System (BAMS)
    Amaravati Building Information Model(BIM) based Building Approval System (BBAS)

    WebGIS system is the backbone for both systems - also online.
    ------------------------------------------------------------
        Overall Master plan
        LPS Layouts
        Land Allocations
        Infrastructure Planning

     Base platform for all applications that require location services
        BIM based Building Approval System (BBAS)
        Amaravati Block Chain Asset Management System (BAMS)
        Land Registration Application for LPS layouts
        Mobile GIS Apps (Mana AMARAVATI)
        Online pdf generation with Aadhaar & plot coordinates for LPS layouts

    https://gis.apcrda.org/PrintPlot/Index.html


    Blockchain technology has been integrated into LPS plots.
    ---------------------------------------------------------
     Salient Features
        Blockchain Enforced Tamaper Proof System
        Immutable Records
        No Single Point of Failure Vulnerability
        Services to other applications through API's
     Secured data
        Geospatial co-ordinates to Identify the property accurately
        Plot Details
        Extent
        Owner Details / Aadhar 
        Past & Future Transactions
        Mutations and Registrations in Future
     Benefits to Citizens
        Hacker Proof and Tamper Proof land records
        Improved transparency and reduced scope for disputes
        Printed certificates of land records on blockchain system
        Efficient and convenient DaaS API's to verify details of a given property

    Every (land)certificate created will have the log of the transaction in blockchain to ensure its data validity

    Building Information Model(BIM) based Building Approval System (BBAS)
    ---------------------------------------------------------------------
     BIM is the future of planing smart cities.
        Complete 3D Building Information
        Models of all private development undertaken in the city
        Infrastructure plans of the overall city
        Integrated GIS System
        
        For CRDA: City scale modelling
            1. 3D visualization and dashboards that helps to engage decision makers
            2. Analytical and scenario planing for Infrastructure
            3. Operational monitoring that informs services & operations

        For citizens: Know your building
            1. 3D visualization of buildings 
            2. Reduction in contruction costs (upto 3-5% of building cost during construction)
            3. Digital availability of 3D designs for asset management and operations.
    http://bbas.ap.gov.in:8085/BPAMSClient/default.aspx

     

    :terrific::terrific:

    Endi idi... India lo ee MNc company using ee Blockchain technology ni ee level lo :blink:

×
×
  • Create New...