Cyclist Posted February 23, 2021 Share Posted February 23, 2021 Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted February 23, 2021 Author Share Posted February 23, 2021 శాంతియుత అమరావతి ఉద్యమంలోని మహిళల శారీల ధరల గురించి మాట్లాడి రెచ్చగట్టాలని చూశాడు. ఇవ్వాళ లైవ్ మీడియాలో #అమరావతి జాక్ కన్వీనర్ ను పెయిడ్ ఆర్టిస్ట్ అని రెచ్చగొట్టాడు. ఆయన ఆంధ్రా బిజెపి ఉపాధ్యక్షుడు అని కూడా చూడకుండా చెప్పుతో కొట్టేశాడు. తమ పార్టీ మోడీ స్వయాన వచ్చి శంఖూస్థాపన చేసిన అమరావతి ప్రాంతం మీద వైకాపాకు మించిన పగ ఎందుకో. పైగా ఆంధ్రా బిజెపి అమరావతికి అనుకూలంగా తీర్మానించాక కూడా. జాక్ కన్వీనర్ కొంతం సమయమనం పాటించి వుంటే బావుండేది. అలా రెచ్చ గొట్టేలా వైకాపా తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడేలా వ్యవహరించే ఈయనను బిజెపి కూడా మీడియా చర్చలకు పంపకుండా వుండాల్సింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.