Cyclist Posted February 23, 2021 Share Posted February 23, 2021 చతుర్ దిక్కుల సాక్షిగా చతుర్ పీఠాలు వున్నాయి. అవి చతుర్వేదాల మీద నిరంతరం వేలాది ఏళ్లుగా పనిచేస్తున్నాయి. అందులో శృంగేరి శారదా పీఠం ఒక్కటి. ఆ మహోన్నత పీఠం పేరును పోలిన నకిలీ పీఠాలు రావచ్చు. హిందూ ముసుగుల్లో రాజకీయాలు చేయవచ్చు. ఆది శంకరుని నమ్మే భక్తులు అప్రమత్తంగా వుండాలి. దొంగ పీఠాలు, దొంగ స్వాములు ఈ దేశానికి కొత్తగాదు. ఈ దేశం నుండే పరారై, స్వర్గాలు సృష్టించుకొన్న నిత్యానందలకు కొదవలేదు. శిక్షలతో వచ్చే ఆశారాం బాబా & డేరాబాబా లాంటి రేపిస్టులను ఎందరినో చూస్తున్న జైళ్లకు కొత్తగాదు. జైళ్లకు వెళ్లే వాళ్లను ఎన్నుకొంటే పర్లేదు. వారు దొంగ గురువులను చూపితే నమ్మే అథమ స్థాయికి దిగజారకండి. సనాతన అపార గురుపరంపరతో ఈ నాటికీ వెలుగుతున్న హిందూత్వం ఏదో, నకిలీలు ఏవో, భక్తులే తెలుసుకోవాలి. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.