Jump to content

Achhenaidu attacked BJP


Recommended Posts

*బీజేపీ వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్తూ, టిడిపి ఆఫీస్ నుంచే, ఘాటు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం స్పందించింది లేదు. ఇక మరో పక్క అంతర్వేది లాంటి ఘటనల పై సిబిఐ విచారణ జరిగినా కేంద్రం ముందుకు రాలేదు. అయితే ఏపిలో బీజేపీ మాత్రం, జగన్, చంద్రబాబు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడితే విజయవాడలో గుడులు కూల్చారు అని ప్రచారం చేసింది. అయితే దీని పై అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించింది. ఘాటుగా బీజేపీకి బదులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాటల్లో, "ఈ రోజు బీజేపీ నయాకులు, మాట్లాడితే మనల్ని విమర్శిస్తున్నారు. మాట్లాడితే మన భజన చేస్తున్నారు. నేను వారికి కూడా, ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. మాట్లాడితే చంద్రబాబు దేవాలయాలు కూల్చుతున్నాడు, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూల్చుతున్నాడు అంటూ, ఈ రోజు ప్రజలకు మభ్య పెట్టే ప్రచారం బీజేపీ చేస్తుంది. మేము ఎక్కడ కూల్చాం ? మేము ఎప్పుడూ దేవాలయాలు కూల్చలేదు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఒక ఫ్లై ఓవర్ మంజూరు అయితే, అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఆ రోజు ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన్ను వివాదంలోకి లాగటం లేదు. ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో ఫ్లై ఓవర్ కు అడ్డంగా ఉన్నటు వంటి, దేవాలయాలను తీసి, ఫ్లై ఓవర్ కడితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా దేవాలయాలు పడగొడుతుంటే, దానికి దీనికి ముడి పెట్టి మా పై విమర్శలు చేస్తున్న బీజేపీని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి.

"మీ మాటలకు చేతలకు, తేడా లేదు. ప్రసంగాలు పెద్దగా చేస్తున్నారు కానీ, చేతలు మాత్రం ఎక్కడా లేవు. ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది పార్టీ అభిప్రాయం కాకపోయినా, ఈ వేదిక మీద నుంచి ఒక పౌరుడిగా, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు బాధ్యత లేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. మన దేవాలయాల్లో, వారు వచ్చి క్యులో ఉంటున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు కళ్ళకు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని చూస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు ఎందుకు అరికట్టలేదు ? అరికట్ట వలసిన బాధ్యత మీకు లేదా ? ఈ రోజు 140 ఘటనలు జరిగాయి. ఒక క్రీస్టియన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, కేంద్రం ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకు ఈ కేసులు సిబిఐకి ఇచ్చి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని, మేము బీజేపీని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీరు చెప్పే మాటలు, ప్రజలు నమ్ముతారు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

Link to comment
Share on other sites

20 minutes ago, Siddhugwotham said:

*బీజేపీ వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్తూ, టిడిపి ఆఫీస్ నుంచే, ఘాటు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం స్పందించింది లేదు. ఇక మరో పక్క అంతర్వేది లాంటి ఘటనల పై సిబిఐ విచారణ జరిగినా కేంద్రం ముందుకు రాలేదు. అయితే ఏపిలో బీజేపీ మాత్రం, జగన్, చంద్రబాబు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడితే విజయవాడలో గుడులు కూల్చారు అని ప్రచారం చేసింది. అయితే దీని పై అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించింది. ఘాటుగా బీజేపీకి బదులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాటల్లో, "ఈ రోజు బీజేపీ నయాకులు, మాట్లాడితే మనల్ని విమర్శిస్తున్నారు. మాట్లాడితే మన భజన చేస్తున్నారు. నేను వారికి కూడా, ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. మాట్లాడితే చంద్రబాబు దేవాలయాలు కూల్చుతున్నాడు, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూల్చుతున్నాడు అంటూ, ఈ రోజు ప్రజలకు మభ్య పెట్టే ప్రచారం బీజేపీ చేస్తుంది. మేము ఎక్కడ కూల్చాం ? మేము ఎప్పుడూ దేవాలయాలు కూల్చలేదు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఒక ఫ్లై ఓవర్ మంజూరు అయితే, అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఆ రోజు ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన్ను వివాదంలోకి లాగటం లేదు. ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో ఫ్లై ఓవర్ కు అడ్డంగా ఉన్నటు వంటి, దేవాలయాలను తీసి, ఫ్లై ఓవర్ కడితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా దేవాలయాలు పడగొడుతుంటే, దానికి దీనికి ముడి పెట్టి మా పై విమర్శలు చేస్తున్న బీజేపీని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి.

"మీ మాటలకు చేతలకు, తేడా లేదు. ప్రసంగాలు పెద్దగా చేస్తున్నారు కానీ, చేతలు మాత్రం ఎక్కడా లేవు. ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది పార్టీ అభిప్రాయం కాకపోయినా, ఈ వేదిక మీద నుంచి ఒక పౌరుడిగా, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు బాధ్యత లేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. మన దేవాలయాల్లో, వారు వచ్చి క్యులో ఉంటున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు కళ్ళకు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని చూస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు ఎందుకు అరికట్టలేదు ? అరికట్ట వలసిన బాధ్యత మీకు లేదా ? ఈ రోజు 140 ఘటనలు జరిగాయి. ఒక క్రీస్టియన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, కేంద్రం ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకు ఈ కేసులు సిబిఐకి ఇచ్చి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని, మేము బీజేపీని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీరు చెప్పే మాటలు, ప్రజలు నమ్ముతారు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

👍👍

Link to comment
Share on other sites

Ide BJP vallu Nagpur elections ki promised senior citizens to Jerusalem with free cost. Ide DB lo chala mandi hindhu party antunnaru.Nagpur BJP not Indian BJP party.

https://m.economictimes.com/news/politics-and-nation/bjp-promises-to-senior-citizens-a-trip-to-jerusalem-in-nagaland-poll-manifesto/articleshow/62962346.cms?fbclid=IwAR2_HaANR7avZF91Ik4suPWS7uleHop7Klw2EUUv_1s2b0BOY1pqKFVMU8A

Link to comment
Share on other sites

31 minutes ago, Siddhugwotham said:

*బీజేపీ వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్తూ, టిడిపి ఆఫీస్ నుంచే, ఘాటు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం స్పందించింది లేదు. ఇక మరో పక్క అంతర్వేది లాంటి ఘటనల పై సిబిఐ విచారణ జరిగినా కేంద్రం ముందుకు రాలేదు. అయితే ఏపిలో బీజేపీ మాత్రం, జగన్, చంద్రబాబు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడితే విజయవాడలో గుడులు కూల్చారు అని ప్రచారం చేసింది. అయితే దీని పై అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించింది. ఘాటుగా బీజేపీకి బదులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాటల్లో, "ఈ రోజు బీజేపీ నయాకులు, మాట్లాడితే మనల్ని విమర్శిస్తున్నారు. మాట్లాడితే మన భజన చేస్తున్నారు. నేను వారికి కూడా, ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. మాట్లాడితే చంద్రబాబు దేవాలయాలు కూల్చుతున్నాడు, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూల్చుతున్నాడు అంటూ, ఈ రోజు ప్రజలకు మభ్య పెట్టే ప్రచారం బీజేపీ చేస్తుంది. మేము ఎక్కడ కూల్చాం ? మేము ఎప్పుడూ దేవాలయాలు కూల్చలేదు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఒక ఫ్లై ఓవర్ మంజూరు అయితే, అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఆ రోజు ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన్ను వివాదంలోకి లాగటం లేదు. ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో ఫ్లై ఓవర్ కు అడ్డంగా ఉన్నటు వంటి, దేవాలయాలను తీసి, ఫ్లై ఓవర్ కడితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా దేవాలయాలు పడగొడుతుంటే, దానికి దీనికి ముడి పెట్టి మా పై విమర్శలు చేస్తున్న బీజేపీని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి.

"మీ మాటలకు చేతలకు, తేడా లేదు. ప్రసంగాలు పెద్దగా చేస్తున్నారు కానీ, చేతలు మాత్రం ఎక్కడా లేవు. ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది పార్టీ అభిప్రాయం కాకపోయినా, ఈ వేదిక మీద నుంచి ఒక పౌరుడిగా, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు బాధ్యత లేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. మన దేవాలయాల్లో, వారు వచ్చి క్యులో ఉంటున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు కళ్ళకు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని చూస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు ఎందుకు అరికట్టలేదు ? అరికట్ట వలసిన బాధ్యత మీకు లేదా ? ఈ రోజు 140 ఘటనలు జరిగాయి. ఒక క్రీస్టియన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, కేంద్రం ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకు ఈ కేసులు సిబిఐకి ఇచ్చి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని, మేము బీజేపీని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీరు చెప్పే మాటలు, ప్రజలు నమ్ముతారు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

Like this attack,  kummi kummi vadalaali ee fake gaallani,  assalu space ivvakoodadu

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

*బీజేపీ వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్తూ, టిడిపి ఆఫీస్ నుంచే, ఘాటు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నా, ఇప్పటి వరకు కేంద్రం స్పందించింది లేదు. ఇక మరో పక్క అంతర్వేది లాంటి ఘటనల పై సిబిఐ విచారణ జరిగినా కేంద్రం ముందుకు రాలేదు. అయితే ఏపిలో బీజేపీ మాత్రం, జగన్, చంద్రబాబు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడితే విజయవాడలో గుడులు కూల్చారు అని ప్రచారం చేసింది. అయితే దీని పై అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ సీరియస్ గా స్పందించింది. ఘాటుగా బీజేపీకి బదులు ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాటల్లో, "ఈ రోజు బీజేపీ నయాకులు, మాట్లాడితే మనల్ని విమర్శిస్తున్నారు. మాట్లాడితే మన భజన చేస్తున్నారు. నేను వారికి కూడా, ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీ బాధ్యత మీరు నిర్వహించాలి. మాట్లాడితే చంద్రబాబు దేవాలయాలు కూల్చుతున్నాడు, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూల్చుతున్నాడు అంటూ, ఈ రోజు ప్రజలకు మభ్య పెట్టే ప్రచారం బీజేపీ చేస్తుంది. మేము ఎక్కడ కూల్చాం ? మేము ఎప్పుడూ దేవాలయాలు కూల్చలేదు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఒక ఫ్లై ఓవర్ మంజూరు అయితే, అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఆ రోజు ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన చనిపోయారు కాబట్టి, ఆయన్ను వివాదంలోకి లాగటం లేదు. ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో ఫ్లై ఓవర్ కు అడ్డంగా ఉన్నటు వంటి, దేవాలయాలను తీసి, ఫ్లై ఓవర్ కడితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కర్కశంగా దేవాలయాలు పడగొడుతుంటే, దానికి దీనికి ముడి పెట్టి మా పై విమర్శలు చేస్తున్న బీజేపీని ఏమనాలో ఒకసారి ఆలోచించుకోవాలి.

"మీ మాటలకు చేతలకు, తేడా లేదు. ప్రసంగాలు పెద్దగా చేస్తున్నారు కానీ, చేతలు మాత్రం ఎక్కడా లేవు. ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది పార్టీ అభిప్రాయం కాకపోయినా, ఈ వేదిక మీద నుంచి ఒక పౌరుడిగా, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు బాధ్యత లేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. మన దేవాలయాల్లో, వారు వచ్చి క్యులో ఉంటున్నారు. అన్యమత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు కళ్ళకు కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని చూస్తూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు ఎందుకు అరికట్టలేదు ? అరికట్ట వలసిన బాధ్యత మీకు లేదా ? ఈ రోజు 140 ఘటనలు జరిగాయి. ఒక క్రీస్టియన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, కేంద్రం ఎందుకు స్పందించటం లేదు ? ఎందుకు ఈ కేసులు సిబిఐకి ఇచ్చి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని, మేము బీజేపీని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీరు చెప్పే మాటలు, ప్రజలు నమ్ముతారు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

Asalu సిసలు point lagadu, మాణిక్యం thatha minister ga వుంది గుడి kulchithe responsibility theesukoranta గాని cbn చేశాడని nikrushtapu propaganda ki ready ga vuntaru, tpt elections దాక టిడిపి కూడా counters ఇవ్వాలి, especially tpt area lo local leaders shd enlighten the public, scs కూడా include  cheyyali ప్రచారం లో... 

Link to comment
Share on other sites

2 hours ago, Mobile GOM said:

Ide BJP vallu Nagpur elections ki promised senior citizens to Jerusalem with free cost. Ide DB lo chala mandi hindhu party antunnaru.Nagpur BJP not Indian BJP party.

https://m.economictimes.com/news/politics-and-nation/bjp-promises-to-senior-citizens-a-trip-to-jerusalem-in-nagaland-poll-manifesto/articleshow/62962346.cms?fbclid=IwAR2_HaANR7avZF91Ik4suPWS7uleHop7Klw2EUUv_1s2b0BOY1pqKFVMU8A

 

FB_IMG_1609868325328.jpg

Link to comment
Share on other sites

10 minutes ago, Rajakeeyam said:

Good points by Acche dude

For Rahul padha puja slaves Nagaland already a converted state under and 98% identify as Xtians. Its their state leaders that promised not central govt.

State or Central,  but the promise is by BJP right? 

Link to comment
Share on other sites

11 minutes ago, Rajakeeyam said:

Good points by Acche dude

For Rahul padha puja slaves Nagaland already a converted state under and 98% identify as Xtians. Its their state leaders that promised not central govt.

Lol....... dulipeskoni tirige batch kadaaaa...... its state party which promised and not central party anta!

Link to comment
Share on other sites

6 hours ago, sskmaestro said:

Lol....... dulipeskoni tirige batch kadaaaa...... its state party which promised and not central party anta!

votes veyyalsindi state paniki rani party ka central pani chethakani party ka

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...