Jump to content

ఏపీ ప్రభుత్వం కరోనాపై చేతులెత్తేసింది: రఘురామకృష్ణరాజు


Recommended Posts

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం కరోనాను అరికట్టలేకపోతోందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. కరోనా కేసులు పెరగడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. వైద్యం అందించకపోతే డాక్టర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు.. కానీ డాక్టర్లకు ముందు కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చొరవతో ఇసుక సరఫరా పరిస్థితి చాలా మెరుగుపడిందని అభినందించారు. ఇళ్ల నిర్మాణాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...