Jump to content

Enti ee darunam , adigina prati vaadini champutam ante ela


bharath_k

Recommended Posts

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్టేషన్ లో యువకుడి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
 

స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఆరెస్టు చేసి సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్ ఛార్జి ఎస్సైతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...