Jump to content

‘ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు’ జీవో రద్దు


Recommended Posts

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజావ్యతిరేక పరిపాలన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

చివరికి కోర్టు లను కూడా ధిక్కరించి పరిపాలన సాగిస్తున్నారు. 

పంచాయతీ భవనాలు రంగులు మార్చడానికి విడుదల చేసిన జీవోను కొట్టేసిన హైకోర్టు. కోర్టు ధిక్కరణ కింద కొత్తగా సుమోటో కేసు నమోదు. 

చీఫ్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శులను వివరణ ఇవ్వాలని చెప్పిన కోర్టు. 

అంతేకాకుండా ఇవ్వాళ  ఇంకొక కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైంది.

ప్రభుత్వ భూముల అమ్మకాలపై మరో కేసు దాఖలైంది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు.

Link to comment
Share on other sites

డా.సుధాకర్ వ్యవహారంపై CBI విచారణకు హైకోర్టు ఆదేశం.
సుధాకర్‍ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉంది. ప్రభుత్వం నివేదికలో అసలా విషయమే లేదు.

అందుకే సీబీఐ విచారణ.

ఇక CBIకి ఇచ్చిన ఆదేశాలు:
విశాఖ పోలీసులపై కేసు నమోదుచేసి 8వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి.

Link to comment
Share on other sites

ముచ్హటగా మూడు గుద్దులు . 
రంగుల జీవొ రద్దు .
సుధాకర్ కేసు సిబీఐ కి 
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...