Jump to content

Kesineni Challenge


Recommended Posts

mj7FWlhM?format=jpg&name=240x240

ఒక పక్క వైసీపీ, మాకు అధికారం ఉంది, మేమే గెలుస్తాం అంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హడావిడి చేస్తుంటే, తెలుగుదేశం అంతే ధీటుగా స్పందిస్తుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిస్తూ, మేము విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం, ఎంత మంది మంత్రులు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి అంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. కేశినేని మాట్లాడుతూ, "విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది. 75 శాతం సీట్లు గెలవబోతున్నాం. ఎంత మంది మంత్రులతో రాజీనామా చెపిస్తాడో చూస్తాం. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు. సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం. కేసులకు భయపడి..జగన్ బీజేపీ కి అమ్ముడు పోయాడు. 22 మంది ఎంపీలతో caa కి అనుకూలంగా ఓటు వేయించాడు. కేంద్రం మెడలు వంచుతా అని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడు. రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు. ప్రతి ఒక్కరు జగన్ కి బుద్ధి చెప్పండి...స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లు టీడీపీ గెలుస్తుంది. నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి. ఓటమి భయంతో జగన్ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారు" అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

 
Link to comment
Share on other sites

this is 

20 hours ago, Siddhugwotham said:

mj7FWlhM?format=jpg&name=240x240

ఒక పక్క వైసీపీ, మాకు అధికారం ఉంది, మేమే గెలుస్తాం అంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హడావిడి చేస్తుంటే, తెలుగుదేశం అంతే ధీటుగా స్పందిస్తుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిస్తూ, మేము విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం, ఎంత మంది మంత్రులు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి అంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. కేశినేని మాట్లాడుతూ, "విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది. 75 శాతం సీట్లు గెలవబోతున్నాం. ఎంత మంది మంత్రులతో రాజీనామా చెపిస్తాడో చూస్తాం. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు. సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం. కేసులకు భయపడి..జగన్ బీజేపీ కి అమ్ముడు పోయాడు. 22 మంది ఎంపీలతో caa కి అనుకూలంగా ఓటు వేయించాడు. కేంద్రం మెడలు వంచుతా అని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడు. రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు. ప్రతి ఒక్కరు జగన్ కి బుద్ధి చెప్పండి...స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లు టీడీపీ గెలుస్తుంది. నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి. ఓటమి భయంతో జగన్ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారు" అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

 

this is the leadership TDP needed...repu gelvanee, odanee.... kaastha clean ga record undi, hardwork chesthadani nammakam untee cadre lo confidence instill avudhii

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...